చైనాకు మరో గట్టి షాక్..
- July 05, 2020
లండన్:చైనాకు మరో షాక్ తగలనుంది. బ్రిటన్ లో 5జీ టెక్నాలజీని అభివృద్ది చేస్తున్న చైనా కంపెనీ హువావేకు చెక్ పెట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. చైనా కంపెనీతో దేశ భద్రతకు ముప్పుపొంచి ఉందనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ చైనా కంపెనీ అమర్చిన పరికరాలు తొలగించడంతో పాటు.. మరో ఆరునెలల్లో బ్రిటన్ లో పూర్తిగా ఆ కంపెనీ సేవలు నిలివేందుకు సన్నాహాలు చేస్తుంది. అమెరికా కూడా చైనా టెక్నాలజీపై అనుమానం వ్యక్తం చేయడంతో బ్రిటన్ అదే బాటపట్టింది. హువావేపై అమెరికా ఆంక్షలు విధించి.. చైనా కంపెనీలకు తమ సంస్థల టెక్నాలజీ దొరక్కుండా అమెరికా జాగ్రత్తలు పడుతోంది. దీంతో ఎవరికీ తెలియని ఓ టెక్నాలజీని బ్రిటన్ లో వినియోగిస్తే.. తమ భద్రతకు పెద్దముప్పని సైబర్ సెక్యూరిటీ సెంటర్ భావిస్తుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







