డ్రగ్స్ కేసులో ఇద్దరి అరెస్ట్
- July 07, 2020
దుబాయ్:దుబాయ్ పోలీసులు, ఇద్దరు వ్యక్తుల్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. వారి నుంచి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. యూఏఈలో నిషేధించిన కన్నాబిస్ అలాగే స్టాష్ కలిగిన పిల్స్ని స్మగుల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ తీసుకుంటున్ట్లయితే 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశం వుంటుంది. డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో జీవిత ఖైదు విధించే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







