దుబాయ్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి
- July 26, 2020
దుబాయ్:ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ రాష్ట్రం,ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కోల రవి (38) అనే యువకుడు గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందాడని సోషల్ వర్కర్ జైత నారాయణ మా గల్ఫ్ కు తెలియజేసారు.గత కొన్ని సంవత్సరాల క్రితం ధర్మపురిలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించిన రవి కొన్ని సంవత్సరాల క్రితం ఉపాదివేటలో దుబాయ్ వెళ్ళాడు.
అక్కడ పనిచేస్తున్న రవి ఉదయం వేళలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.యువకుడి మరణ వార్తతో కుటుంబంతోపాటు బంధువర్గం దుఃఖంలో మునిపోయారు.మృతదేహాన్ని స్వస్థలానికి పంపటానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







