62 మంది న్యాయమూర్తుల ప్రమోషన్కి సౌదీ రాజు ఆదేశాలు
- August 17, 2020
రియాద్: కింగ్ సల్మాన్, 62 మంది న్యాయమూర్తులను ప్రమోట్ చేస్తూ రాయల్ ఆర్డర్ని జారీ చేయడం జరిగింది. జస్టిస్ మినిస్టర్ అలాగే సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ వాలిద్ బిన్ మొహమ్మద్ అల్ సామాని ఈ సందర్భంగా కింగ్ సల్మాన్కి కృతజ్ఞతలు తెలిపారు. జ్యుడీషియల్ సిస్టవ్ులో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పుల దిశగా సౌదీ అరేబియా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇ-నోటరైజేషన్ విధానాన్ని ఇటీవలే మినిస్ట్రీ ప్రారంభించింది. లో రిస్క్ పవర్స్ ఆఫ్ అటార్నీకి సంబంధించి ఈ విధానం ఎంతో వీలుగా వుంటుంది. మినిస్ట్రీ పోర్టల్ ద్వారా పవర్స్ ఆఫ్ అటార్నీని ఏజెన్సీలు వెరిఫై చేయడానికి వీలుపడుతుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







