నేషనల్ బ్లడ్ ప్రోగ్రామ్ ప్రారంభం
- August 19, 2020
మస్కట్: మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్, నేషనల్ బ్లడ్ ప్రోగ్రావ్ు విషయమై మినిస్టీరియల్ డెసిషన్ని విడుదల చేశారు. నేషనల్ బ్లడ్ ప్రోగ్రామ్ కోసం టెక్నికల్ కమిటీ ఏర్పాటు జరగనుంది. బ్లడ్ అలాగే దాని కంపోనెంట్స్ అవసరమైన మేర అందుబాటులో వుండేలా ఈ ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. రక్త సరఫరా సులభంగా, భద్రంగా జరిగేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది. రక్తానికి సంబంధించి క్వాలిటీ మేనేజ్మెంట్ అత్యంత కీలకం. అవసరం లేకుండా బ్లడ్ని వినియోగించడాన్ని నిరోధించేలా చర్యలు చేపడ్తారు. యూనిఫైడ్ మెకానిజం ఏర్పాటుతో బ్లడ్ డొనేషన్ని సులభతరం చేస్తారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







