మనీలాండరింగ్ రాకెట్ని భగ్నం చేసిన సౌదీ పోలీస్
- August 20, 2020
రియాద్: రియాద్ పోలీస్, ఎనిమిది మంది సభ్యులుగల ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. విదేశాలకు డబ్బుని అక్రమంగా తరలిస్తున్నట్లు ఈ ముఠాపై అభియోగాలు మోపబడ్డాయి. ముగ్గురు సౌదీలు, ఐదుగురు సుడానీలు ఈ గ్యాంగ్లో వున్నారు. 500 మిలియన్ రియాల్స్కి పైగా డబ్బుని అక్రమంగా విదేశాలకు నిందితులు ట్రాన్స్ఫర్ చేసినట్లు రియాద్ పోలీస్ అసిస్టెంట్ స్పోక్పర్సన్ మేజర్ ఖాలెద్ అల్ క్రెదిస్ చెప్పారు. ఈ ముఠా గురించి సమాచారం అందడంతో, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించి, నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి రిఫర్ చేయడం జరిగింది. వీరిపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక