పిసిఆర్ టెస్ట్ ధర తగ్గించిన అబుధాబి
- September 10, 2020
అబుధాబి:అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా), కరోనా పిసిఆర్ టెస్టుల ధరను 250 దిర్హామ్ లకు తగ్గించింది. గతంలో ఈ ధర 370 దిర్హామ్ లుగా వుండేది. ఆర్టి-పిసిఆర్ టెస్ట్ని పిసిఆర్ టెస్ట్గా పిలుస్తున్నారు. రియల్ టైం రివర్స్ ట్రాన్స్స్క్రిప్షన్ పాలమరైజ్ చెయిన్ రియాక్షన్.. దీని అసలు పేరు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ టెస్ట్ని ప్రముఖంగా వినియోగిస్తున్నారు. నాసల్ స్వాబ్ నమూనాల ద్వారా ఈ టెస్ట్ చేస్తారు. ఆర్టి-పిసిఆర్ కాకుండా మరికొన్ని విధానాలనూ కరోనా నిర్ధారణ కోసం వినియోగిస్తున్నారు. అయితే, అన్నిటిలోకీ ఆర్టి-పిసిఆర్ అత్యంత విశ్వసనీయమైనది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!