పిసిఆర్ టెస్ట్ ధర తగ్గించిన అబుధాబి
- September 10, 2020
అబుధాబి:అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా), కరోనా పిసిఆర్ టెస్టుల ధరను 250 దిర్హామ్ లకు తగ్గించింది. గతంలో ఈ ధర 370 దిర్హామ్ లుగా వుండేది. ఆర్టి-పిసిఆర్ టెస్ట్ని పిసిఆర్ టెస్ట్గా పిలుస్తున్నారు. రియల్ టైం రివర్స్ ట్రాన్స్స్క్రిప్షన్ పాలమరైజ్ చెయిన్ రియాక్షన్.. దీని అసలు పేరు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ టెస్ట్ని ప్రముఖంగా వినియోగిస్తున్నారు. నాసల్ స్వాబ్ నమూనాల ద్వారా ఈ టెస్ట్ చేస్తారు. ఆర్టి-పిసిఆర్ కాకుండా మరికొన్ని విధానాలనూ కరోనా నిర్ధారణ కోసం వినియోగిస్తున్నారు. అయితే, అన్నిటిలోకీ ఆర్టి-పిసిఆర్ అత్యంత విశ్వసనీయమైనది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







