పిసిఆర్ టెస్ట్ ధర తగ్గించిన అబుధాబి
- September 10, 2020
అబుధాబి:అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా), కరోనా పిసిఆర్ టెస్టుల ధరను 250 దిర్హామ్ లకు తగ్గించింది. గతంలో ఈ ధర 370 దిర్హామ్ లుగా వుండేది. ఆర్టి-పిసిఆర్ టెస్ట్ని పిసిఆర్ టెస్ట్గా పిలుస్తున్నారు. రియల్ టైం రివర్స్ ట్రాన్స్స్క్రిప్షన్ పాలమరైజ్ చెయిన్ రియాక్షన్.. దీని అసలు పేరు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ టెస్ట్ని ప్రముఖంగా వినియోగిస్తున్నారు. నాసల్ స్వాబ్ నమూనాల ద్వారా ఈ టెస్ట్ చేస్తారు. ఆర్టి-పిసిఆర్ కాకుండా మరికొన్ని విధానాలనూ కరోనా నిర్ధారణ కోసం వినియోగిస్తున్నారు. అయితే, అన్నిటిలోకీ ఆర్టి-పిసిఆర్ అత్యంత విశ్వసనీయమైనది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









