పిసిఆర్ టెస్ట్ ధర తగ్గించిన అబుధాబి
- September 10, 2020
అబుధాబి:అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా), కరోనా పిసిఆర్ టెస్టుల ధరను 250 దిర్హామ్ లకు తగ్గించింది. గతంలో ఈ ధర 370 దిర్హామ్ లుగా వుండేది. ఆర్టి-పిసిఆర్ టెస్ట్ని పిసిఆర్ టెస్ట్గా పిలుస్తున్నారు. రియల్ టైం రివర్స్ ట్రాన్స్స్క్రిప్షన్ పాలమరైజ్ చెయిన్ రియాక్షన్.. దీని అసలు పేరు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ టెస్ట్ని ప్రముఖంగా వినియోగిస్తున్నారు. నాసల్ స్వాబ్ నమూనాల ద్వారా ఈ టెస్ట్ చేస్తారు. ఆర్టి-పిసిఆర్ కాకుండా మరికొన్ని విధానాలనూ కరోనా నిర్ధారణ కోసం వినియోగిస్తున్నారు. అయితే, అన్నిటిలోకీ ఆర్టి-పిసిఆర్ అత్యంత విశ్వసనీయమైనది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







