పిసిఆర్ టెస్ట్ ధర తగ్గించిన అబుధాబి
- September 10, 2020
అబుధాబి:అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా), కరోనా పిసిఆర్ టెస్టుల ధరను 250 దిర్హామ్ లకు తగ్గించింది. గతంలో ఈ ధర 370 దిర్హామ్ లుగా వుండేది. ఆర్టి-పిసిఆర్ టెస్ట్ని పిసిఆర్ టెస్ట్గా పిలుస్తున్నారు. రియల్ టైం రివర్స్ ట్రాన్స్స్క్రిప్షన్ పాలమరైజ్ చెయిన్ రియాక్షన్.. దీని అసలు పేరు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ టెస్ట్ని ప్రముఖంగా వినియోగిస్తున్నారు. నాసల్ స్వాబ్ నమూనాల ద్వారా ఈ టెస్ట్ చేస్తారు. ఆర్టి-పిసిఆర్ కాకుండా మరికొన్ని విధానాలనూ కరోనా నిర్ధారణ కోసం వినియోగిస్తున్నారు. అయితే, అన్నిటిలోకీ ఆర్టి-పిసిఆర్ అత్యంత విశ్వసనీయమైనది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







