వీక్లీ ఓపెన్ హౌస్ని రీషెడ్యూల్ చేసిన ఇండియన్ ఎంబసీ
- September 14, 2020
కువైట్ సిటీ:కువైట్లోని ఇండియన్ ఎంబసీ, తాత్కాలికంగా వీక్లీ ఓపెన్ హౌస్ని రీషెడ్యూల్ చేసింది. ప్రతి బుధవారం ఎంబసీ ఆడిటోరియంలో ఈ ఓపెన్ హౌస్ జరుగుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ 19 పాండమిక్ సిట్యుయేషన్ నేపత్యంలో తదుపరి ఓపెన్ హౌస్ షెడ్యూల్ని త్వరలో ప్రకటిస్తారు. కాగా, ఎంబసీ అధికారులు యధాతథంగా చిన్న చిన్న గ్రూపులుగా సమావేశమవుతూనే వుంటారు. అయితే, ముందస్తు అపాయింట్మెంట్ ఈ సమావేశాలకు తప్పనిసరి అని ఎంబసీ పేర్కొంది. కమ్యూనిటీ మెంబర్స్ అపాయింట్మెంట్ కోసం ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







