వీక్లీ ఓపెన్ హౌస్ని రీషెడ్యూల్ చేసిన ఇండియన్ ఎంబసీ
- September 14, 2020కువైట్ సిటీ:కువైట్లోని ఇండియన్ ఎంబసీ, తాత్కాలికంగా వీక్లీ ఓపెన్ హౌస్ని రీషెడ్యూల్ చేసింది. ప్రతి బుధవారం ఎంబసీ ఆడిటోరియంలో ఈ ఓపెన్ హౌస్ జరుగుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ 19 పాండమిక్ సిట్యుయేషన్ నేపత్యంలో తదుపరి ఓపెన్ హౌస్ షెడ్యూల్ని త్వరలో ప్రకటిస్తారు. కాగా, ఎంబసీ అధికారులు యధాతథంగా చిన్న చిన్న గ్రూపులుగా సమావేశమవుతూనే వుంటారు. అయితే, ముందస్తు అపాయింట్మెంట్ ఈ సమావేశాలకు తప్పనిసరి అని ఎంబసీ పేర్కొంది. కమ్యూనిటీ మెంబర్స్ అపాయింట్మెంట్ కోసం ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!