దోపిడీకి పాల్పడిన 11 మంది అరెస్ట్
- September 25, 2020
రియాద్:సౌదీ పోలీస్ 11 మంది నిందితుల్ని దోపిడీ కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. రోడ్డుపై నడిచి వున్న వ్యక్తుల్ని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా ఇద్దరు సుడాన్ జాతీయులు అలాగే ఓ కెనడా జాతీయుడిపై అభియోగాలు మోపబడ్డాయి. వీరు అక్రమంగా దేశంలో నివసిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులు కార్లను కూడా దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి ఆ కార్లను స్వాధీనం చేసుకుని, యజమానులకు అప్పగించారు. కాగా, నిందితులు 45,000 సౌదీ రియాల్స్ విలువైన వస్తువుల్ని దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో రియాద్ పోఈస్, ఏడుగురు సౌదీ సిటిజన్స్ని అలాగే ఓ యెమెనీ జాతీయుడ్ని దోపిడీ కేసులో అరెస్ట్ చేశారు. 120,000 విలువైన వస్తువుల్నిద దొంగిలించినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







