బహ్రెయిన్:ఆన్ లైన్ లో 'హింది దివస్' పోటీలు నిర్వహించిన ఎన్ఎమ్ఎస్-డీపీఎస్ స్కూల్స్
- September 27, 2020
మనామా:హింది దివస్ పురస్కరించుకొని బహ్రెయిన్ లోని న్యూ మిలినియమ్ స్కూల్, డీపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో హింది ఉపన్యాస, వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఉడాన్ 2020 పేరుతో జరిగిన ఈ కాంపిటిషన్ లో బహ్రెయిన్ లోని అన్ని సీబీఎస్ఈ స్కూల్ విద్యార్ధులు ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఈ పోటీలో హింది కవితా పారాయణం విభాగంలో న్యూ ఇండియన్ స్కూల్ విద్యార్ధిని వాణి శర్మ ప్రధమ బహుమతి అందుకుంది. అలాగే ఐబీఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్ స్టూడెంట్ ఆయేషా అబిది రెండో బహుమతి, బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ స్టూడెంట్ అనుష్క మూడో బహుమతి గెలుచుకుంది. హింది స్పీచ్ కాంపిటీషన్ లో న్యూ మిలినియమ్ స్కూల్ డీసీఎస్ స్టూడెంట్ మరియమ్ ఫారుఖీ మపారికి తొలి బహుమతి దక్కింది. విజేతలకు స్కూల్ చైర్మన్ డాక్టర్ రవి పిల్లై, ఎండీ గీతా పిల్లై, ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!