బహ్రెయిన్:ఆన్ లైన్ లో 'హింది దివస్' పోటీలు నిర్వహించిన ఎన్ఎమ్ఎస్-డీపీఎస్ స్కూల్స్
- September 27, 2020మనామా:హింది దివస్ పురస్కరించుకొని బహ్రెయిన్ లోని న్యూ మిలినియమ్ స్కూల్, డీపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో హింది ఉపన్యాస, వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఉడాన్ 2020 పేరుతో జరిగిన ఈ కాంపిటిషన్ లో బహ్రెయిన్ లోని అన్ని సీబీఎస్ఈ స్కూల్ విద్యార్ధులు ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఈ పోటీలో హింది కవితా పారాయణం విభాగంలో న్యూ ఇండియన్ స్కూల్ విద్యార్ధిని వాణి శర్మ ప్రధమ బహుమతి అందుకుంది. అలాగే ఐబీఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్ స్టూడెంట్ ఆయేషా అబిది రెండో బహుమతి, బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ స్టూడెంట్ అనుష్క మూడో బహుమతి గెలుచుకుంది. హింది స్పీచ్ కాంపిటీషన్ లో న్యూ మిలినియమ్ స్కూల్ డీసీఎస్ స్టూడెంట్ మరియమ్ ఫారుఖీ మపారికి తొలి బహుమతి దక్కింది. విజేతలకు స్కూల్ చైర్మన్ డాక్టర్ రవి పిల్లై, ఎండీ గీతా పిల్లై, ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం