ప్రధాని మోదీపై WHO ప్రశంసలు
- September 27, 2020
జెనీవా:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం జరిగిన 75వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడంలో భారత్ కృషి చేస్తుందని అన్నారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై టెడ్రోస్ ఆయనను ట్విట్టర్ వేదికగా అభినందించారు. కరోనా పోరాటంలో ప్రపంచ దేశాలకు మద్దతుగా నిలుస్తున్న మోదీకి ధన్యవాదాలని టెడ్రోస్ తెలిపారు. కరోనా కాలంలో భారత్ ప్రపంచ దేశానికి మందులు సరఫరా చేసినా విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఇలాగే కలసికట్టుగా ఉండి సహకారం అందించుకోవాలని, అప్పుడే కరోనా వైరస్ను అంతమొందించగలమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!