నేడు కువైట్కి చేరుకోనున్న ఎమిర్ పార్తీవ దేహం
- September 30, 2020
కువైట్ సిటీ:షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా పార్తీవ దేహం ఈ రోజు కువైట్కి చేరుకోనుంది. అమెరికా నుంచి కువైట్కి పార్తీవ దేహం రానున్నట్లు అమిరి దివాన్ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో హెల్త్ సేఫ్టీ మెజర్స్ కారణంగా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే షేక్ సబా అల్ అహ్మద్ అంత్యక్రియాల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ దివాన్ షేక్ అలీ జర్రా అల్ సబా వెల్లడించారు. అమిర్ పట్ల పౌరులు, నివాసితులు వ్యక్తం చేస్తున్న సంతాపం గొప్పదని అమిరి దివాన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







