సౌదీ:ఫుడ్ పాయిజన్ తో 200 మందికి అస్వస్థత...20 మందికి ఆస్పత్రిలో చికిత్స
- October 05, 2020
సౌదీ అరేబియా లోని అల్ బాహ ప్రాంతంలో ఓ రెస్టారెంట్లో విషాహారం తిని 200 మంది అస్వస్థతకు గురయ్యారు.అల్ బాహ ప్రాంతంలోని అల్ అకిక్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత కస్టమర్ల ఒంట్లో అస్వస్థతగా ఉండటంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. వాంతులు, తలతిరగటం వంటి లక్షణాలు కనిపించటంతో వాళ్లందర్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే..175 మందిని ప్రాధమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసిన ఆస్పత్రి సిబ్బంది..మరో 20 మందికి మాత్రం కొనసాగిస్తున్నారు. ఇందులో ఐదుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







