34 దేశాలపై నిషేధం, మరిన్ని దేశాల్ని చేర్చే అవకాశం
- October 27, 2020
కువైట్ సిటీ:34 దేశాల నుంచి ప్రయాణీకుల డైరెక్ట్ ఎంట్రీపై నిషేధం కొనసాగనుంది. సోమవారం క్యాబినెట్ భేటీ జరగ్గా, ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, నిషేధం మరిన్ని రోజులు కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, అదనంగా మరికొన్ని దేశాల్ని ఈ నిషేధ జాబితాలోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. కాగా, క్వారంటైన్ పీరియడ్ కూడా రెండు వారాలు కొనసాగనుంది. ఇంటర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ రికమండేషన్స్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







