34 దేశాలపై నిషేధం, మరిన్ని దేశాల్ని చేర్చే అవకాశం
- October 27, 2020
కువైట్ సిటీ:34 దేశాల నుంచి ప్రయాణీకుల డైరెక్ట్ ఎంట్రీపై నిషేధం కొనసాగనుంది. సోమవారం క్యాబినెట్ భేటీ జరగ్గా, ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, నిషేధం మరిన్ని రోజులు కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, అదనంగా మరికొన్ని దేశాల్ని ఈ నిషేధ జాబితాలోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. కాగా, క్వారంటైన్ పీరియడ్ కూడా రెండు వారాలు కొనసాగనుంది. ఇంటర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ రికమండేషన్స్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు