భారత్లో 80 లక్షలు దాటిన కరోనా కేసులు
- October 29, 2020
న్యూఢిల్లీ:భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో 80 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 49,881 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,40,203కి చేరింది. ఇందులో 73,15,989 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,03,687 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కేసుల సంఖ్య దేశంలో మళ్ళీ క్రమంగా పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!