క్వారంటైన్ పీరియడ్, నిషేధిత 34 దేశాల అంశంపై తేలని నిర్ణయం
- November 13, 2020
కువైట్: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురువారం, క్వారంటైన్ పీరియడ్ అలాగే, నిషేధిత 34 దేశాల నుంచి వచ్చేవారి డైరెక్ట్ ఎంట్రీ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశంలో కరోనా పరిస్థితిని డీల్ చేస్తోన్న కమిటీ, ఈ విషయమై ఎలాంటి అప్డేట్ని ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురువారం, దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించడం జరిగింది. తాజా సమాచారాన్ని బట్టి, క్వారంటైన్ పీరియడ్ మార్పు విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోనందున, రెండు వారాల పాటు క్వారంటైన్ పీరియడ్ని తదుపరి నోటీసు వరకు కొనసాగించనున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష