క్వారంటైన్ పీరియడ్, నిషేధిత 34 దేశాల అంశంపై తేలని నిర్ణయం
- November 13, 2020
కువైట్: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురువారం, క్వారంటైన్ పీరియడ్ అలాగే, నిషేధిత 34 దేశాల నుంచి వచ్చేవారి డైరెక్ట్ ఎంట్రీ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశంలో కరోనా పరిస్థితిని డీల్ చేస్తోన్న కమిటీ, ఈ విషయమై ఎలాంటి అప్డేట్ని ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురువారం, దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించడం జరిగింది. తాజా సమాచారాన్ని బట్టి, క్వారంటైన్ పీరియడ్ మార్పు విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోనందున, రెండు వారాల పాటు క్వారంటైన్ పీరియడ్ని తదుపరి నోటీసు వరకు కొనసాగించనున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







