క్వారంటైన్ పీరియడ్, నిషేధిత 34 దేశాల అంశంపై తేలని నిర్ణయం
- November 13, 2020
కువైట్: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురువారం, క్వారంటైన్ పీరియడ్ అలాగే, నిషేధిత 34 దేశాల నుంచి వచ్చేవారి డైరెక్ట్ ఎంట్రీ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశంలో కరోనా పరిస్థితిని డీల్ చేస్తోన్న కమిటీ, ఈ విషయమై ఎలాంటి అప్డేట్ని ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురువారం, దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించడం జరిగింది. తాజా సమాచారాన్ని బట్టి, క్వారంటైన్ పీరియడ్ మార్పు విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోనందున, రెండు వారాల పాటు క్వారంటైన్ పీరియడ్ని తదుపరి నోటీసు వరకు కొనసాగించనున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







