ఖతార్లో కొత్తగా 235 కరోనా పాజిటివ్ కేసులు
- November 13, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 235 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 132,356కి చేరుకుంది. కాగా, 235 కొత్త కేసుల్లో 195 కమ్యూనిటీ కేసులు కాగా, 30 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు. ఇప్పటివరకు కరోనాతో 234 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 4770 మందికి కరోనా టెస్టులు చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన టెస్టుల సంఖ్య 1,040,710. ఖతార్లో మొత్తంగా నమోదైన పాజిటివ్ కేసులు 135,367. ప్రస్తుతం 2777 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







