ఖతార్లో కొత్తగా 235 కరోనా పాజిటివ్ కేసులు
- November 13, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 235 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 132,356కి చేరుకుంది. కాగా, 235 కొత్త కేసుల్లో 195 కమ్యూనిటీ కేసులు కాగా, 30 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు. ఇప్పటివరకు కరోనాతో 234 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 4770 మందికి కరోనా టెస్టులు చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన టెస్టుల సంఖ్య 1,040,710. ఖతార్లో మొత్తంగా నమోదైన పాజిటివ్ కేసులు 135,367. ప్రస్తుతం 2777 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







