72 గంటలకు తగ్గించిన పిసిఆర్ టెస్ట్ వ్యాలిడిటీ
- January 12, 2021
కువైట్: ప్రయాణీకులు 96 గంటల ముందుగా తీసుకున్న కోవిడ్ 19 పిసిఆర్ టెస్ట్ రిపోర్ట్ని తమ వెంట తెచ్చుకోవాలన్న నిబంధన నుంచి కొంత వెసులుబాటు కల్పించింది కువైట్. ఆ గడవుని 96 గంటల నుంచి 72 గంటలకు కుదిస్తూ, కువైట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 17 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. కాగా, విమానయాన సంస్థలు, పిసిఆర్ టెస్ట్ ధరని వసూలు చేయాలనీ, కువైట్ ఎయిర్ పోర్టుకి వచ్చాక వారికి టెస్ట్ నిర్వహించేందుకు సహకరించాలని క్యాబినెట్ తీర్మానించింది. పలు నిబంధనలకు, ప్రికాషన్స్కకి లోబడి డొమెస్టిక్ వర్కర్స్ తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నట్లు క్యాబినెట్ పేర్కొంది.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









