త్వరలో వ్యాక్సిన్ ఎగుమతులు: జైశంకర్
- January 12, 2021
న్యూఢిల్లీ : మరికొన్ని వారాల్లో భారత్ నుండి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ను ఎగుమతి చేయవచ్చని విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం తెలిపారు. వ్యాక్సిన్ ఎగుమతులపై కేంద్రానికి స్పష్టత ఉందని అన్నారు. తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించాలన్న ఇతర దేశాల ఆందోళనను భారత్ అర్థంచేసుకుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంతమేర వ్యాక్సిన్లను వినియోగించాలనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని, అనంతరం ఎగుమతులు ఉంటాయని, ప్రపంచంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తులలో కీలకమైనదిగా భారత్ చేరుకుంటుందని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









