త్వరలో వ్యాక్సిన్ ఎగుమతులు: జైశంకర్
- January 12, 2021
న్యూఢిల్లీ : మరికొన్ని వారాల్లో భారత్ నుండి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ను ఎగుమతి చేయవచ్చని విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం తెలిపారు. వ్యాక్సిన్ ఎగుమతులపై కేంద్రానికి స్పష్టత ఉందని అన్నారు. తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించాలన్న ఇతర దేశాల ఆందోళనను భారత్ అర్థంచేసుకుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంతమేర వ్యాక్సిన్లను వినియోగించాలనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని, అనంతరం ఎగుమతులు ఉంటాయని, ప్రపంచంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తులలో కీలకమైనదిగా భారత్ చేరుకుంటుందని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







