త్వరలో వ్యాక్సిన్ ఎగుమతులు: జైశంకర్
- January 12, 2021
న్యూఢిల్లీ : మరికొన్ని వారాల్లో భారత్ నుండి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ను ఎగుమతి చేయవచ్చని విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం తెలిపారు. వ్యాక్సిన్ ఎగుమతులపై కేంద్రానికి స్పష్టత ఉందని అన్నారు. తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించాలన్న ఇతర దేశాల ఆందోళనను భారత్ అర్థంచేసుకుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంతమేర వ్యాక్సిన్లను వినియోగించాలనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని, అనంతరం ఎగుమతులు ఉంటాయని, ప్రపంచంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తులలో కీలకమైనదిగా భారత్ చేరుకుంటుందని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







