కువైట్ లో ఎన్ టి ఆర్ జయంతి వేడుకలు
- May 29, 2015
ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గౌ.శ్రీ.కోడెల శివప్రసాద్ గారు అందరిని ఎంతో ఆప్యాయం గా పలకరించారు.అనంతరం ఎన్ టి ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి, కేక్ కట్ చేసారు. శివ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ ఎన్ టి ఆర్ గారితో ఆయనకు ఉన్న సంబంధాన్ని మరియు ఆయనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఎన్ టి ఆర్ గారి ఉన్నత లక్షణాలను సభలో వారికి వివరించారు. తన రాజకీయ జీవితం లో మహానాడు హాజరు కాక పోవటం కాస్తంత బాధ కరమయినను,కువైట్ లో టి డి పి వారు నిర్వహిస్తున్న ఈ మహానాడు కు ముఖ్య అతిధి గా విచ్చేయటం ఎంతో ఆనందం గా ఉందని చెప్పారు. పెద్ద సంక్య లో విచ్చేసిన తెలుగు తమ్ముళ్ళకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం విందు లో పాల్గుని కార్యకర్తల తో తెలుగు వారి సమస్యలని తెలుసుకున్నారు.

తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









