యోనో మర్చంట్ యాప్ లాంచ్ చేస్తున్న SBI
- February 21, 2021
న్యూఢిల్లీ: ఎస్బీఐ పేమెంట్స్.. యోనో మర్చంట్ యాప్ను ప్రారంభిస్తున్నది. వ్యాపారులకు చౌకగా డిజిటల్ పేమెంట్స్ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా దీన్ని తెస్తున్నారు. ‘మొబైల్ ఆధారిత టెక్నాలజీ ద్వారా దేశంలోని కోట్లాది వ్యాపారులు మరింతగా డిజిటల్ పేమెంట్స్కు చేరువ కావాలనే లక్ష్యంతో ఓ చౌక డిజిటల్ పేమెంట్స్ వేదికను సిద్ధం చేస్తున్నాం. వచ్చే రెండేండ్లలో 2 కోట్ల మంది వ్యాపారులు దీన్ని వినియోగించేలా చేయాలని శ్రమిస్తున్నాం. మా యోనో మర్చంట్ యాప్తో దేశంలో మర్చంట్ పేమెంట్స్ డిజిటైజేషన్ వేగంగా వ్యాపించగలదు’ అని శనివారం ఓ ప్రకటనలో ఎస్బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







