యోనో మర్చంట్ యాప్ లాంచ్ చేస్తున్న SBI
- February 21, 2021న్యూఢిల్లీ: ఎస్బీఐ పేమెంట్స్.. యోనో మర్చంట్ యాప్ను ప్రారంభిస్తున్నది. వ్యాపారులకు చౌకగా డిజిటల్ పేమెంట్స్ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా దీన్ని తెస్తున్నారు. ‘మొబైల్ ఆధారిత టెక్నాలజీ ద్వారా దేశంలోని కోట్లాది వ్యాపారులు మరింతగా డిజిటల్ పేమెంట్స్కు చేరువ కావాలనే లక్ష్యంతో ఓ చౌక డిజిటల్ పేమెంట్స్ వేదికను సిద్ధం చేస్తున్నాం. వచ్చే రెండేండ్లలో 2 కోట్ల మంది వ్యాపారులు దీన్ని వినియోగించేలా చేయాలని శ్రమిస్తున్నాం. మా యోనో మర్చంట్ యాప్తో దేశంలో మర్చంట్ పేమెంట్స్ డిజిటైజేషన్ వేగంగా వ్యాపించగలదు’ అని శనివారం ఓ ప్రకటనలో ఎస్బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు