యోనో మర్చంట్ యాప్ లాంచ్ చేస్తున్న SBI
- February 21, 2021న్యూఢిల్లీ: ఎస్బీఐ పేమెంట్స్.. యోనో మర్చంట్ యాప్ను ప్రారంభిస్తున్నది. వ్యాపారులకు చౌకగా డిజిటల్ పేమెంట్స్ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా దీన్ని తెస్తున్నారు. ‘మొబైల్ ఆధారిత టెక్నాలజీ ద్వారా దేశంలోని కోట్లాది వ్యాపారులు మరింతగా డిజిటల్ పేమెంట్స్కు చేరువ కావాలనే లక్ష్యంతో ఓ చౌక డిజిటల్ పేమెంట్స్ వేదికను సిద్ధం చేస్తున్నాం. వచ్చే రెండేండ్లలో 2 కోట్ల మంది వ్యాపారులు దీన్ని వినియోగించేలా చేయాలని శ్రమిస్తున్నాం. మా యోనో మర్చంట్ యాప్తో దేశంలో మర్చంట్ పేమెంట్స్ డిజిటైజేషన్ వేగంగా వ్యాపించగలదు’ అని శనివారం ఓ ప్రకటనలో ఎస్బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ