వ్యాక్సినేషన్ పొందని షార్జా వర్కర్లకు 2 వారాలకోసారి పీసీఆర్ టెస్ట్
- February 24, 2021
షార్జా:షార్జాలో కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే వ్యాక్సినేషన్ పొందలేదో వారంతా రెండు వారాలకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని మునిసిపాలిటీ స్పష్టం చేసింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు వుంటుంది.ఈటరీస్, ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ తమ వర్కర్లు వ్యాక్సినేషన్ పొందినట్లుగా స్టిక్కర్లను అంటించాలని మునిసిపాలిటీ సూచించింది. ఖచ్చితంగా కరోనా నిబంధనల్ని పాటించాలి. హోటళ్ళలో టేబుళ్ళ మధ్య తగిన దూరం వుంచడంతోపాటు, నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు ఓ టేబుల్ వద్ద వుండటానికి వీల్లేదు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







