ఏపీలో కరోనా కేసుల వివరాలు
- February 28, 2021
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,122 కరోనా టెస్ట్లు నిర్వహించగా... 117 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 66 మంది కరోనాబారి నుంచి కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.అయితే, ఇవాళ ఎలాంటి కరోనా డెత్ కేసు నమోదు కాలేదు.. మొత్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య 8,89,916కు చేరగా... 8,82,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు 7,169 మంది కరోనాతో మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 718 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









