ఏపీలో కరోనా కేసుల వివరాలు
- February 28, 2021అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,122 కరోనా టెస్ట్లు నిర్వహించగా... 117 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 66 మంది కరోనాబారి నుంచి కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.అయితే, ఇవాళ ఎలాంటి కరోనా డెత్ కేసు నమోదు కాలేదు.. మొత్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య 8,89,916కు చేరగా... 8,82,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు 7,169 మంది కరోనాతో మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 718 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..