పురాతన వస్తువుల అక్రమ రవాణా: మూడేళ్ళ జైలు, భారీ జరీమానా
- March 04, 2021
ఒమాన్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దుర్వినియోగం, ట్రాఫికింగ్ చర్యలకు ఉద్దేశపూర్వకంగా పాల్పడటం చేస్తే అలాంటివారికి 3 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 100,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించే అవకావం వుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. వెబ్సైట్ ఏర్పాటు చేయడం లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించి ట్రాఫికింగ్ చర్యలకు ఆస్కారమిస్తే, ట్రాఫికింగ్కి మద్దతిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. జైలు శిక్ష లేదా జరీమానా, లేదంటే జైలు శిక్షతోపాటు జరీమానా కూడా నిందితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









