పురాతన వస్తువుల అక్రమ రవాణా: మూడేళ్ళ జైలు, భారీ జరీమానా
- March 04, 2021
ఒమాన్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దుర్వినియోగం, ట్రాఫికింగ్ చర్యలకు ఉద్దేశపూర్వకంగా పాల్పడటం చేస్తే అలాంటివారికి 3 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 100,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించే అవకావం వుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. వెబ్సైట్ ఏర్పాటు చేయడం లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించి ట్రాఫికింగ్ చర్యలకు ఆస్కారమిస్తే, ట్రాఫికింగ్కి మద్దతిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. జైలు శిక్ష లేదా జరీమానా, లేదంటే జైలు శిక్షతోపాటు జరీమానా కూడా నిందితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







