పురాతన వస్తువుల అక్రమ రవాణా: మూడేళ్ళ జైలు, భారీ జరీమానా
- March 04, 2021
ఒమాన్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దుర్వినియోగం, ట్రాఫికింగ్ చర్యలకు ఉద్దేశపూర్వకంగా పాల్పడటం చేస్తే అలాంటివారికి 3 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 100,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించే అవకావం వుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. వెబ్సైట్ ఏర్పాటు చేయడం లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించి ట్రాఫికింగ్ చర్యలకు ఆస్కారమిస్తే, ట్రాఫికింగ్కి మద్దతిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. జైలు శిక్ష లేదా జరీమానా, లేదంటే జైలు శిక్షతోపాటు జరీమానా కూడా నిందితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!









