IATA ట్రావెల్ పాస్ ట్రయల్ నిర్వహించనున్న గల్ఫ్ ఎయిర్
- March 05, 2021
బహ్రెయిన్:ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ), గల్ఫ్ ఎయిర్తో కలిసి ఐఎటిఎ ట్రావెల్ పాస్ ట్రయల్ నిర్వహించనుంది. గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు, డిజిటల్ పాస్పోర్టు ద్వారా తమ కోవిడ్ 19 హెల్త్ రిక్వైర్మెంట్స్ సంబంధిత విషయాలపై అర్హత పొందగలుగుతారు. తద్వారా ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రయాణాన్ని సులువుగా చేయగలుగుతారు. బహ్రెయిన్ నుంచి ఎంపిక చేసిన మార్గాల్లో గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు ఈ కొత్త విధానాన్ని అనుసరిస్తారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స