IATA ట్రావెల్ పాస్ ట్రయల్ నిర్వహించనున్న గల్ఫ్ ఎయిర్
- March 05, 2021బహ్రెయిన్:ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ), గల్ఫ్ ఎయిర్తో కలిసి ఐఎటిఎ ట్రావెల్ పాస్ ట్రయల్ నిర్వహించనుంది. గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు, డిజిటల్ పాస్పోర్టు ద్వారా తమ కోవిడ్ 19 హెల్త్ రిక్వైర్మెంట్స్ సంబంధిత విషయాలపై అర్హత పొందగలుగుతారు. తద్వారా ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రయాణాన్ని సులువుగా చేయగలుగుతారు. బహ్రెయిన్ నుంచి ఎంపిక చేసిన మార్గాల్లో గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు ఈ కొత్త విధానాన్ని అనుసరిస్తారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ