ఒమన్ లో ఇప్పటి వరకు లక్ష మందికి కోవిడ్ వ్యాక్సిన్
- March 25, 2021
ఒమన్:సుల్తానేట్ పరిధిలో వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసినట్లు ఒమన్ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిననాటి ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య లక్ష మార్క్ దాటిందని తమ వీక్లీ రిపోర్ట్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా మొత్తం 1,10,179 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు వివరించింది.ఇదిలాఉంటే గత 24 గంటల్లో 4,458 మందికి వ్యాక్సిన్ వేసినట్లు హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!