2021లో 7 మిలియన్ల సైబర్ దాడులు
- March 27, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో 2021 సంవత్సరం మొదటి 2 నెలల్లో 7 మిలియన్ల సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్ స్కై నివేదిక చెబుతోంది. 2020 లో 22.5 మిలియన్లకు పైగా సైబర్ దాడులు జరిగాయి.సైబర్ దాడుల సంఖ్య ఎప్పటికప్పుడు అనూహ్యంగా పెరుగుతోంది. ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో ఈ దాడుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది.కార్పొరేట్ రిసోర్సెస్ విషయంలో ఉద్యోగులు రిమోట్ విధానంలో యాక్సెస్ చేయడం వల్ల ఎక్కువగా సైబర్ దాడులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







