2021లో 7 మిలియన్ల సైబర్ దాడులు
- March 27, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో 2021 సంవత్సరం మొదటి 2 నెలల్లో 7 మిలియన్ల సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్ స్కై నివేదిక చెబుతోంది. 2020 లో 22.5 మిలియన్లకు పైగా సైబర్ దాడులు జరిగాయి.సైబర్ దాడుల సంఖ్య ఎప్పటికప్పుడు అనూహ్యంగా పెరుగుతోంది. ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో ఈ దాడుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది.కార్పొరేట్ రిసోర్సెస్ విషయంలో ఉద్యోగులు రిమోట్ విధానంలో యాక్సెస్ చేయడం వల్ల ఎక్కువగా సైబర్ దాడులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







