పౌరులు, నివాసితులు కరోనా వాక్సిన్ తీసుకోవాల్సిందే
- March 27, 2021
బహ్రెయిన్: పౌరులు, అలాగే నివాసితులు తప్పనిసరిగా కోవిడ్ 19 వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా, మినిస్టరీ ఆఫ్ హెల్త్ సూచించింది. అనుమతి పొందిన అన్ని వాక్సిన్లు కరోనా వైరస్ మీద సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. ఇమ్యూనిటీని పెంచుతూ, యాంటీ బాడీలను పెంచుతున్నాయని మినిస్ట్రీ పేర్కొంది.వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఫేస్ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాఠించడం తప్పనిసరి. వాక్సిన్ తీసుకున్న తర్వాత అది సమర్ధవంతంగా పని చేయడానికి కొంత సమయం పడుతుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







