లోన్ చెల్లంపుల వాయిదాకి నేషనల్ అసెంబ్లీ ఆమోదం
- March 31, 2021
కువైట్సిటీ: నేషనల్ అసెంబ్లీ, స్వచ్ఛందంగా పౌరుల లోన్ల రీపేమెంట్ వాయిదాపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పౌరులపై ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకోసం తమ ప్రభుత్వం కట్టుబడి వుందని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఖలీఫా హమాదా చెప్పారు. అర్హులైన పౌరులు, ఆర్థిక ఇబ్బందుల్లో వున్నప్పుడు లోన్లను తిరిగి చెల్లించే విషయమై వాయిదా పొందడానికి అవకాశం కల్పించాలని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎకమనమిక్ ఎఫైర్స్ని కోరడం జరిగింది. అందుకు ఆమోదం లభించింది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!









