పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం...
- April 09, 2021అహ్మదాబాద్: అహ్మదాబాద్లోని కృష్ణానగర్ ప్రాంతంలోని పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అంకుర్ ఇంటర్నేషనల్ స్కూల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 6-7 మంది చిన్నారులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.అగ్నిమాపక శాఖకు చెందిన 10 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కరోనా కారణంగా, ప్రస్తుతం పాఠశాలలు మూసిఉండగా, అక్కడికి పిల్లలు ఎలా వచ్చారన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇక, పాఠశాలలో ఎలా మంటలు చెలరేగాయన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?