ఇండియా - యూఏఈ ప్రయాణీకులకు సవరించబడిన పీసీఆర్ రూల్స్

- April 22, 2021 , by Maagulf
ఇండియా - యూఏఈ ప్రయాణీకులకు సవరించబడిన పీసీఆర్ రూల్స్

యూఏఈ: ఇండియా నుంచి యూఏఈ వచ్చే ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ విషయమై సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ ఫలితాన్ని మాత్రమే అనుమతిస్తారు. టెస్ట్ రిజల్ట్ తప్పనిసరిగా క్యుఆర్ కోడ్ కలిగి వుండాలి. అనుమతి పొందిన లేబరేటరీ ద్వారా మాత్రమే పీసీఆర్ టెస్ట్ ఫలితం పొంది వుండాలి. 12 ఏళ్ళ వయసు లోబడినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ట్రాన్సిట్ ప్రయాణీకులకూ రూల్స్ వర్తించవు. వివిధ రకాలైన డిజేబిలిటీస్ వున్నవారికీ మినహాయింపు వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com