ఇండియా - యూఏఈ ప్రయాణీకులకు సవరించబడిన పీసీఆర్ రూల్స్
- April 22, 2021యూఏఈ: ఇండియా నుంచి యూఏఈ వచ్చే ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ విషయమై సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ ఫలితాన్ని మాత్రమే అనుమతిస్తారు. టెస్ట్ రిజల్ట్ తప్పనిసరిగా క్యుఆర్ కోడ్ కలిగి వుండాలి. అనుమతి పొందిన లేబరేటరీ ద్వారా మాత్రమే పీసీఆర్ టెస్ట్ ఫలితం పొంది వుండాలి. 12 ఏళ్ళ వయసు లోబడినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ట్రాన్సిట్ ప్రయాణీకులకూ రూల్స్ వర్తించవు. వివిధ రకాలైన డిజేబిలిటీస్ వున్నవారికీ మినహాయింపు వుంటుంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం