ఇండియా - యూఏఈ ప్రయాణీకులకు సవరించబడిన పీసీఆర్ రూల్స్
- April 22, 2021
యూఏఈ: ఇండియా నుంచి యూఏఈ వచ్చే ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ విషయమై సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ ఫలితాన్ని మాత్రమే అనుమతిస్తారు. టెస్ట్ రిజల్ట్ తప్పనిసరిగా క్యుఆర్ కోడ్ కలిగి వుండాలి. అనుమతి పొందిన లేబరేటరీ ద్వారా మాత్రమే పీసీఆర్ టెస్ట్ ఫలితం పొంది వుండాలి. 12 ఏళ్ళ వయసు లోబడినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ట్రాన్సిట్ ప్రయాణీకులకూ రూల్స్ వర్తించవు. వివిధ రకాలైన డిజేబిలిటీస్ వున్నవారికీ మినహాయింపు వుంటుంది.
తాజా వార్తలు
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!







