కరోనా కట్టడికి విశ్రాంత ఉద్యోగి విరాళం
- May 16, 2021
విజయవాడ: కోవిడ్ 19 విపత్తు సమయంలో కరోనా కట్టడికి తన వంతు సాయంగా ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి తన పెన్షన్ సొమ్ము విరాళంగా అందించి మానవీయతను చాటుకున్నారు.
ఆదివారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి యం.ఆర్.శేషగిరిరావు రూ.25,942/- చెక్కును జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ కు అందజేశారు.
విజయవాడ యనమలకుదురు భగత్ సింగ్ నగర్ కు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి యం ఆర్ శేషగిరిరావు, సాయిలక్ష్మీ విజయదుర్గా దంపతులు కోవిడ్ 19 నివారణ లో భాగంగా సహాయ చర్యల కోసం వారి తల్లిదండ్రులు మద్దాలి సుబ్బారావు, విజయలక్ష్మి ల జ్ఞాపకార్ద0 తన ఒక నెల పెన్షన్ అందించడం పట్ల వారిని కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









