యాంఫిటమిన్ ట్యాబ్లెట్లను స్మగుల్ చేస్తున్న ముగ్గురి అరెస్ట్
- May 19, 2021
రియాద్: 2,700,000కి పైగా యాంఫిటమిన్ ట్యాబ్లెట్లను స్మగుల్ చేస్తున్న ముగ్గరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జి.ఎన్.డి.సి.) అధికార ప్రతినిథి కెప్టెన్ మొహమ్మద్ అల్ నుజైది వెల్లడించారు. అత్యంత చాకచక్యంగా స్మగ్లింగ్ యత్నానికి అడ్డుకట్ట వేయగలిగినట్లు ఆయన వివరించారు. ట్రక్ ట్రెయిలర్ ద్వరా నిందితులు ఈ స్మగ్లింగ్ యత్నానికి పాల్పడ్డారు. జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ (జెడ్డా కస్టమ్స్) సాయంతో స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసినట్లు జి.ఎన్.డి.సి. పేర్కొంది.అరెస్టయినవారిలో ఓ సుడానీ వ్యక్తి, ఓ సిరియన్ జాతీయుడు, మరో వ్యక్తి వున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







