ఆగస్ట్ 31 వరకు ప్రవాసీయుల క్షమాభిక్ష గడువు పెంపు
- June 19, 2021
ఒమన్: ఒమన్ లో ఉంటున్న ప్రవాసీయులకు క్షమాభిక్ష గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారు, సరైన డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న వారు గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆగస్ట్ 31లోగా దేశం విడిచి వెళ్లిన వారికి ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉండవని తెలిపింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారు, సరైన డాక్యుమెంట్లు లేకుండా దేశంలో ఉంటున్న ప్రవాసీయులు ఈ క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఇందుకోసం కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో గానీ, సనద్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









