తొలి మేడ్ ఇన్ ఒమన్ స్మార్ట్ ఫోన్
- July 30, 2021మస్కట్: ఒమనీ సంస్థ ఒకటి సుల్తానేట్లో తొలి మొబైల్ ఫోను తయారు చేసింది. మెర్సల్ పేరుతో దీన్ని తయారు చేశారు. అత్యాధునిక ఫీచర్లను ఈ ఫోనులో పొందుపరిచారు. మెర్సల్ కంపెనీ సిఈవో ఇంజనీర్ రషీద్ అల్ మస్రీ మాట్లాడుతూ యువ ఒమనీలను దృష్టిలో పెట్టుకుని వారి అవసరాల మేరకు దీన్ని తయారు చేశామని చెప్పారు. కొన్నేళ్లపాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. ఆండ్రాయిడ్ ద్వారా ఇది పని చేస్తుంది. 215 గ్రాముల బరువు 10 అంగుళాల హెచ్డి స్ర్కీన్, 128 జిబి మెమరీతో 5 వ జనరేషన్ సిస్టమ్తో మెర్సల్ పని చేస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం