ఇండియా నుంచి ఖతార్ వచ్చే ప్రయాణీకులకు హోటల్ క్వారంటైన్
- July 30, 2021ఖతార్: ఆగస్టు 2 నుండి ఖతార్ కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకురానుంది. వీటి ప్రకారం భారతదేశం, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి హోటల్ క్వారంటైన్ తిరిగి ప్రవేశ పెట్టారు. రెసిడెంట్ పర్మిట్ కలిగి, ఖతార్లో పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన వారు లేదా, ఖతార్ ఆమోదించిన వ్యాక్సినేషన్ పొందిన వారు, కరోనా నుంచి కోలుకున్న వారు రెండు రోజుల హోటల్ క్వారంటైన్ తప్పక పాటించాలి. రెండో రోజున ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహిస్తారు. నెగిటివ్ వస్తే, ఇంటికి పంపించేస్తారు. ఖతార్ వెలుపల వ్యాక్సినేషన్ పొంది, కరోనా సోకని వారు 10 రోజుల హోటల్ క్వారంటైన్ పాఠించాలి. ఖతార్ వెలుపల వ్యాక్సినేషన్ పొందిన విజిటర్స్10 రోజులు హోటల్ క్వారంటైన్ తప్పదు. వ్యాక్సినేషన్ పొందని విజిటర్స్కి ఖతార్లోకి ప్రవేశం లేదు.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్