సోషల్ మీడియా దుర్వినియోగం: ఏడుగురిపై చర్యలు
- August 09, 2021
దోహా: సోషల్ మీడియాని దుర్వినియోగం చేసిన ఏడుగురిపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన అధికారిక విభాగమొకటి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, రెచ్చగొట్టే సమాచారాన్ని సర్క్యులేట్ చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని సహించేది లేదనీ, సమాజంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించేవారిపై ఉక్కుపాదం మోపడం ఖాయమని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. తప్పుడు సమాచారం కనిపిస్తే, ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని సూచించింది.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల









