14 టన్నుల అక్రమ ఆహార ఉత్పత్తుల స్వాధీనం
- September 11, 2021జెడ్డా: సౌదీ ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ 14 టన్నుల గడువు తీరిన ఫుడ్ స్టఫ్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్ఎఫ్డిఎ అధికారులు వేర్ హౌస్లలో వీటిని కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న కొన్ని ఆహార పదార్థాలు ఎక్కడ తయారయ్యాయన్నదానిపై స్పష్టత లేదు. పలు సాంకేతిక, ఆరోగ్యపరమైన సమస్యల్ని ఇక్కడ గుర్తించారు. పరిశుభ్రదత లేకపోవడం, ఎలకలు తిరుగుతుండడం.. వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు. కొన్ని ప్యాకెట్లు డ్యామేజ్ అయ్యాయి. ఆయా వేర్ హౌస్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..