యూఏఈ చమురు యేతర విదేశీ వాణిజ్యం 27 శాతం పెరుగుదల
- October 14, 2021యూఏఈ: యూఏఈ చమురు యేతర వాణిజ్యం 2021 ప్రథమార్థంలో 27 శాతం పెరుగుదల నమోదు చేసింది అంతకు ముందు ఏడాదితో పోల్చినప్పుడు. కరోనా పాండమిక్ ముందు నాటి పరిస్థితులతో పోల్చితే ఈ పెరుగుదల 6 శాతంగా వుంది. చమురు యేతర ఎగుమతుల విలువ 170 బిలియన్ల అరబ్ ఎమిరేటీ దినార్స్ ఈ సమయంలో నమోదయ్యింది. 2020 ప్రథమార్థంతో పోల్చితే ఇది 44 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!