కరోనా పాండమిక్: స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిన 59,000 మంది వలస కార్మికులు
- October 14, 2021కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం) - ఎంప్లాయ్మెంట్ ఎఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ మటాటా వెల్లడించిన వివరాల ప్రకారం, కరోనా పాండమిక్ నేపథ్యంలో 59,000 మంది వలస కార్మికులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళినట్లు తెలుస్తోంది. వీరంతా రెసిడెన్సీ లేదా లేబర్ సంబంధిత చట్టాల్ని ఉల్లంఘించినవారనీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సాయంతో వీరు దేశం నుంచి బయటకు పంపబడ్డారనీ ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!