కరోనా పాండమిక్: స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిన 59,000 మంది వలస కార్మికులు

- October 14, 2021 , by Maagulf
కరోనా పాండమిక్: స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిన 59,000 మంది వలస కార్మికులు

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం) - ఎంప్లాయ్‌మెంట్ ఎఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ మటాటా వెల్లడించిన వివరాల ప్రకారం, కరోనా పాండమిక్ నేపథ్యంలో 59,000 మంది వలస కార్మికులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళినట్లు తెలుస్తోంది. వీరంతా రెసిడెన్సీ లేదా లేబర్ సంబంధిత చట్టాల్ని ఉల్లంఘించినవారనీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సాయంతో వీరు దేశం నుంచి బయటకు పంపబడ్డారనీ ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com