2060 నాటికి కార్బన్ ఉద్గారాలు జీరో శాతానికి తేవటమే లక్ష్యం
- October 25, 2021
బహ్రెయిన్: పర్యావరణ పరిరక్షణపై బహ్రెయిన్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రపంచానికి సవాల్ గా మారిన కార్బన్ ఉద్గారాల విషయంలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నామని తెలిపింది. 2060 నాటికి దేశంలో కార్బన్ ఉద్గారాల విడుదలను జీరో శాతానికి తేవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు బహ్రెయిన్ కేబినెట్ ప్రకటించింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై పక్కా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తామని ప్రకటించింది. అదే విధంగా సౌదీ అరేబియా కూడా 2060 నాటికి ఇదే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సౌదీ నిర్ణయాన్ని కూడా బహ్రెయిన్ ప్రశంసించింది. క్లైమేట్ ఛేంజ్ విషయంలో పర్యావరణ పరిరక్షణకు గల్ఫ్ దేశాలన్ని కలిసి కట్టుగా పనిచేయాల్సి ఉందని బహ్రెయిన్ కోరంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!