టార్గెట్ గ్రూపుకి చెందిన 85 శాతం మంది జనాభాకి కనీసం ఒక డోసు వ్యాక్సిన్

- October 25, 2021 , by Maagulf
టార్గెట్ గ్రూపుకి చెందిన 85 శాతం మంది జనాభాకి కనీసం ఒక డోసు వ్యాక్సిన్

మస్కట్: 85 శాతానికి పైగా టార్గెట్ గ్రూపులోని జనాభాకి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అందించినట్లు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మొత్తం 3,065,137 మందికి వ్యాక్సినేషన్ అందించారు. టార్గెట్ గ్రూపులో ఇది 86 శాతం. కాగా, రెండు డోసులో పొందినవారి సంఖ్య 2,614,‌‌000. ఇది 73 శాతం. మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 5,679,999.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com