ఏప్రిల్ 1 నుంచి ఇ-ట్రాకింగ్ పరిధి లోకి దుబాయ్ స్కూల్ రవాణా బస్సులు
- March 21, 2016
పాఠశాల రవాణా రంగం అభివృద్దికి, సురక్షితమైన ప్రయాణానికి ఏప్రిల్ 1 నుంచి ఇ-ట్రాకింగ్ పరిధి లోనికి దుబాయ్ స్కూల్ రవాణా బస్సులు ఉత్తేజపరచటానికి దుబాయ్ ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నేడు కొత్త విధాన వ్యవస్థను ప్రకటించింది. ఈ మెరుగుదలలు ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ డైరెక్టర్ అడెల్ సహకరి వివరిస్తూ, ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి గ్లోబల్ పోజేషినింగ్ విధానం ప్రాదేశిక సాకేతికతను ఉపయోగించి ఒక ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్ కార్యాచరణ ఉంటుందన్నారు. ప్రతి పాటశాల యాజమాన్యాలపై 2 x 3 సీట్లు అమర్చడం, అందించిన 2 అగ్నినిరోధక అట్టలు ఆయా బస్సులలో ఏర్పాటు చేయాలని తెలిపారు.కనీసం ఇద్దరు సేవకులతో పెద్ద పాఠశాల బస్సులు ( 50 సీట్లు కంటే ఎక్కువ ) సీటింగ్ సవరించడానికి అనుమతించింది మరియు రెండు ప్రథమచికిత్స కిట్లు ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









