ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనున్న యూఏఈ
- January 27, 2022యూఏఈ: త్వరలో ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనుంది యూఏఈ. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు వీలుగా వినియోగదారుల సౌకర్యార్థం ఈ నిబంధన తీసుకురానున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఏయే పదార్థాలతో ఆ ఆహార పదార్థాలు తయారయ్యాయి? వాటి ద్వారా లభించే కేలరీలు ఎన్ని? లాంటి పూర్తి వివరాలు ఇకపై లేబుళ్ళ రూపంలో ఆయా ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముద్రించాల్సి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..