కోవిడ్ కారణంగా గత నెలలో 13 మంది మృతి

- February 02, 2022 , by Maagulf
కోవిడ్ కారణంగా గత నెలలో 13 మంది మృతి

బహ్రెయిన్: కోవిడ్ కారణంగా ఆదివారం మూడు కొత్త మరణాలు చోటు చేసుకున్నాయి. దాంతో కోవిడ్ కారణంగా మృతిచెందినవారి సంఖ్య 1,407కి చేరుకుంది. కొత్త ఏడాది ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటిదాకా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 12 క్రిటికల్ కేసులు వున్నాయి. కొత్తగా 6,745 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 42,613గా వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com