కోవిడ్ కారణంగా గత నెలలో 13 మంది మృతి
- February 02, 2022
బహ్రెయిన్: కోవిడ్ కారణంగా ఆదివారం మూడు కొత్త మరణాలు చోటు చేసుకున్నాయి. దాంతో కోవిడ్ కారణంగా మృతిచెందినవారి సంఖ్య 1,407కి చేరుకుంది. కొత్త ఏడాది ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటిదాకా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 12 క్రిటికల్ కేసులు వున్నాయి. కొత్తగా 6,745 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 42,613గా వుంది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









