కోవిడ్ కారణంగా గత నెలలో 13 మంది మృతి
- February 02, 2022
బహ్రెయిన్: కోవిడ్ కారణంగా ఆదివారం మూడు కొత్త మరణాలు చోటు చేసుకున్నాయి. దాంతో కోవిడ్ కారణంగా మృతిచెందినవారి సంఖ్య 1,407కి చేరుకుంది. కొత్త ఏడాది ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటిదాకా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 12 క్రిటికల్ కేసులు వున్నాయి. కొత్తగా 6,745 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 42,613గా వుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







