డ్రోన్ల ఫ్లయింగ్ పై నిషేధాన్ని పొడిగించిన యూఏఈ
- February 22, 2022
యూఏఈ: డ్రోన్ల ప్లయింగ్ తోపాటు తేలికపాటి స్పోర్ట్స్ ఎయిర్క్రాఫ్ట్ ల కార్యకలాపాలను నిలిపివేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నోటీస్ ఇచ్చే వరకు వీటిపై నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డ్రోన్ల వినియోగాన్ని కొందరు దుర్వినియోగం చేయండం, అనుమతులు లేని ప్రాంతాలలో ఎగురవేయడాన్ని గుర్తించిన తర్వాతే గత నెలలో తీసుకున్న నిషేధ ఉత్తర్వులను తాజాగా మరోసారి పొడిగించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి Dh100,000 జరిమానా, జైలు శిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్