అబుధాబి-ఇండియా ప్యాసింజర్లకు PCR టెస్ట్ తప్పనిసరి
- February 22, 2022
అబుధాబి: అబుధాబి నుండి ఇండియాలోని ఏదైనా ప్రాంతానికి వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా బయలుదేరడానికి 72 గంటలలోపు PCR టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఇండియాలో కోవిడ్ -19 వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్న ప్రయాణీకులు UAE నుండి ఇండియా బయలుదేరే ముందు PCR పరీక్షల నుంచి మినహాయించారని విమానయాన సంస్థ తెలిపింది.అబుధాబి ఇంటర్నెట్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేకంగా ప్రయాణించే వ్యక్తులకు, రాజధాని నుండి బయటికి వెళ్లేటప్పుడు అటువంటి సడలింపు వర్తించదని ఎయిర్లైన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







