అబుధాబి-ఇండియా ప్యాసింజర్లకు PCR టెస్ట్ తప్పనిసరి
- February 22, 2022
అబుధాబి: అబుధాబి నుండి ఇండియాలోని ఏదైనా ప్రాంతానికి వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా బయలుదేరడానికి 72 గంటలలోపు PCR టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఇండియాలో కోవిడ్ -19 వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్న ప్రయాణీకులు UAE నుండి ఇండియా బయలుదేరే ముందు PCR పరీక్షల నుంచి మినహాయించారని విమానయాన సంస్థ తెలిపింది.అబుధాబి ఇంటర్నెట్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేకంగా ప్రయాణించే వ్యక్తులకు, రాజధాని నుండి బయటికి వెళ్లేటప్పుడు అటువంటి సడలింపు వర్తించదని ఎయిర్లైన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!