అబుధాబి-ఇండియా ప్యాసింజర్లకు PCR టెస్ట్ తప్పనిసరి

- February 22, 2022 , by Maagulf
అబుధాబి-ఇండియా ప్యాసింజర్లకు PCR టెస్ట్ తప్పనిసరి

అబుధాబి: అబుధాబి నుండి ఇండియాలోని ఏదైనా ప్రాంతానికి వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా బయలుదేరడానికి 72 గంటలలోపు PCR టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఇండియాలో కోవిడ్ -19 వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్న ప్రయాణీకులు UAE నుండి ఇండియా బయలుదేరే ముందు PCR పరీక్షల నుంచి మినహాయించారని విమానయాన సంస్థ తెలిపింది.అబుధాబి ఇంటర్నెట్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేకంగా ప్రయాణించే వ్యక్తులకు, రాజధాని నుండి బయటికి వెళ్లేటప్పుడు అటువంటి సడలింపు వర్తించదని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com