లంచం కేసులో పలువురు ఉద్యోగుల తొలగింపు
- February 22, 2022
మస్కట్: పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై లంచం ఆరోపణల నేపథ్యంలో, పలువుర్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. కొందరిని జైలుకు పంపించినట్లు స్టేట్ ఫైనాన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ ఇనిస్టిట్యూషన్ (ఎస్ఏఐ) పేర్కొంది. ఎస్ఏఐ వెల్లడించిన వార్షిక నివేదికలో, పౌరుల నుంచి ఉద్యోగులు పలువురు లంచాలు తీసుకున్నట్లు తేలింది. ఏడాది నుంచి మూడేళ్ళ వరకు ఆయా ఉద్యోగులకు జైలు శిక్ష విధించారు. ఇకపై ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా వారిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







