లంచం కేసులో పలువురు ఉద్యోగుల తొలగింపు
- February 22, 2022
మస్కట్: పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై లంచం ఆరోపణల నేపథ్యంలో, పలువుర్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. కొందరిని జైలుకు పంపించినట్లు స్టేట్ ఫైనాన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ ఇనిస్టిట్యూషన్ (ఎస్ఏఐ) పేర్కొంది. ఎస్ఏఐ వెల్లడించిన వార్షిక నివేదికలో, పౌరుల నుంచి ఉద్యోగులు పలువురు లంచాలు తీసుకున్నట్లు తేలింది. ఏడాది నుంచి మూడేళ్ళ వరకు ఆయా ఉద్యోగులకు జైలు శిక్ష విధించారు. ఇకపై ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా వారిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









