లంచం కేసులో పలువురు ఉద్యోగుల తొలగింపు
- February 22, 2022
మస్కట్: పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై లంచం ఆరోపణల నేపథ్యంలో, పలువుర్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. కొందరిని జైలుకు పంపించినట్లు స్టేట్ ఫైనాన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ ఇనిస్టిట్యూషన్ (ఎస్ఏఐ) పేర్కొంది. ఎస్ఏఐ వెల్లడించిన వార్షిక నివేదికలో, పౌరుల నుంచి ఉద్యోగులు పలువురు లంచాలు తీసుకున్నట్లు తేలింది. ఏడాది నుంచి మూడేళ్ళ వరకు ఆయా ఉద్యోగులకు జైలు శిక్ష విధించారు. ఇకపై ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా వారిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







