లంచం కేసులో పలువురు ఉద్యోగుల తొలగింపు

- February 22, 2022 , by Maagulf
లంచం కేసులో పలువురు ఉద్యోగుల తొలగింపు

మస్కట్: పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై లంచం ఆరోపణల నేపథ్యంలో, పలువుర్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. కొందరిని జైలుకు పంపించినట్లు స్టేట్ ఫైనాన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ ఇనిస్టిట్యూషన్ (ఎస్ఏఐ) పేర్కొంది.  ఎస్ఏఐ వెల్లడించిన వార్షిక నివేదికలో, పౌరుల నుంచి ఉద్యోగులు పలువురు లంచాలు తీసుకున్నట్లు తేలింది. ఏడాది నుంచి మూడేళ్ళ వరకు ఆయా ఉద్యోగులకు జైలు శిక్ష విధించారు. ఇకపై ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా వారిపై నిషేధం విధించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com